ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మర్రెడ్డి శ్రీనివాసరావు

పిఠాపురం టౌన్ లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో భాగంగా పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి (1) ప్రాధాన్యతను ఇచ్చి ఎన్.డి.ఏ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లనీ కోర్టులోకి వెళ్లి లాయర్లను పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment