ఎస్సై విశ్వనాథ్ రెడ్డిని కలిసిన మర్రిపాడు జనసేన నేతలు
మర్రిపాడు మండలంలో ఇటీవల నూతనంగా ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన పి విశ్వనాథ్ రెడ్డిని మర్రిపాడు మండలం జనసేన నేతలు మర్యాద పూర్వకంగా కలిసి, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ఒరుగంటి ప్రమీలా, మండల ప్రధానకార్యదర్శి గంటా అంజి, చిన్నా జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-20-at-2.43.39-PM-1024x576.jpeg)