వేల్పురి నానాజీ జన్మదిన వేడుకల్లో జనసైనికులు

జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీ వేల్పురి నానాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముదినేపల్లి అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి బి.వి రావు, కైకలూరు నియోజకవర్గ నాయకులు పోకల కృష్ణా, దూసనపుది బ్రహ్మాజీ, నల్లగోపుల చలపతి, మోటేపల్లి హనుమా ప్రసాద్, కూనపరెడ్డి రాజా, తనుకుల రవితేజ, అంబుల భరత్, వాలిశెట్టి బాబీ, గణేష్, మణికంఠ, శివ, ఖాదర్ వాలి మరియు జనసైనికులు పాల్గొన్నారు.