గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ పొన్న గారి నేతృత్వంలో శుక్రవారం తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే చేతుల మీదగా జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు మండల ఉపాధ్యక్షులు మహేష్, గంగాధర్ నెల్లూరు మండల జనసేన నాయకులు శరవణ, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, కేపీ అగ్రహారం సర్పంచ్ శేఖర్ రెడ్డి, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి, నియోజకవర్గ యువజన సంయుక్త కార్యదర్శి అన్నామలై, పెనుమూరు మండలం ఉపాధ్యక్షురాలు రేణుక, జనసేన నాయకులు బాబు పాల్గొన్నారు.
Share this content:
Post Comment