ఏలూరు జనసేన పార్టీలో భారీ చేరికలు
ఏలూరు నియోజవర్గం: జనసేన కార్యాలయంలో మంగళవారం పలు డివిజన్ లలో నుండి వేర్వేరు పార్టీల నుండి సుమారు 50 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ నాయకులు జక్కా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి సాదరంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-8.45.47-PM-1024x580.jpeg)