పలు కుటుంబాలను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్
రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన కొత్తపల్లి మైడి గుండుపోటుతో మరణించారన్న వార్త తెలుసుకుని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించదం జరిగింది. అలానే వారి కుటుంబ సభ్యులకు మనోధారాన్ని కల్పించారు. అనంతరం రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామానికి చెందిన జనసైనికుడు ముత్యం మధు తాతయ్య పెద్ద రోజులో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కతా సత్యనారాయణ అప్పయమ్మ (ప్రసాద్) కొత్తపల్లి బెజవాడ సాయి, చౌటపల్లి సుబ్రహ్మణ్యం, కోరుకొండ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవన కృష్ణ, చదువు నాగు, గంగిశెట్టి రాజకుమార్, పెండ్రమణికుమార్, గట్టి నరేంద్ర, బిల్లింగ్ వెంకన్న, సత్య మురళి, ఉచ్చుల రారాజు, ముళ్ల దుర్గాప్రసాద్, గుండుబోగుల సూరిబాబు, జనసేన వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, రాజానగరం మండలం జనసేన పార్టీ కమిటీ సభ్యులు ముత్యం నరసింహమూర్తి, పాత వెలుగుబంధ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-26-at-20.37.03.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-26-at-20.36.31.jpeg)