దేవీ నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం గ్రామంలో నాగరత్నం కాలనీ దుర్గమ్మ గుడి నందు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, సీతానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, అప్పయమ్మ (ప్రసాద్) మండల కమిటీ మెంబెర్ రాజు, మండల కమిటీ మెంబెర్ చీడీపీ నాగేష్, దుబాయ్ శ్రీను, జనసేన వీరమహిళ కందికట్ల అరుణకుమారి, బాలు, నరేంద్ర, సుంకర తిరుమూర్తులు, మూళ్ళ మణికంఠ, బెజవాడ సాయి, సత్తి మురళి, సత్తి సురేంద్ర, సత్తి దుర్గయ్య, గంగిశెట్టి మునీనంద్ర, తోరం నాగేంద్ర, తోరం సాయి, గట్టి ముని, గట్టి సాయి, సత్తి కిషోర్, ముళ్ల దుర్గా ప్రసాద్ గంగిశెట్టి రాజు కుమార్, కోరుకొండ మండల నాయకులు చదువు ముతేశ్వరరావు, తన్నీరు తాతాజీ, తెలగంశెట్టి శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.