వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, హౌసింగ్ బోర్డ్ వాస్తవ్యులు అడబాల వెంకటేశ్వరరావు సతీమణి కాలం చేసారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ సోమవారం వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-8.19.36-PM-1024x472.jpeg)