పీఏసీ సభ్యులు నాగబాబును కలసిన మేడ గురుదత్ ప్రసాద్
రాజానగరం: మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు షూటింగ్ నిమిత్తం కణుపూరు వెళ్ళడం జరిగింది.. ఈ సందర్బంగా ఆయనను మెగా కుటుంబానికి అత్యంత సన్నితుడు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-05-at-3.35.30-PM.jpeg)