నూతన రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేడ గురుదత్
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, సీతారాంపురం గ్రామంలో నూతన రామాలయం ప్రారంభోత్స కార్యక్రమనికి స్థానిక జనసేనశ్రేణుల పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండలం జనసేన పార్టీ యువత అధ్యక్షులు పుత్సల సాయి, విక్టరీ న్యూస్ అధినేత అడబాల సత్యనారాయణ, గ్రామ సీనియర్ నాయకులు గడ్డం పార్థసారధి, సూరపురెడ్డి సురేంద్ర, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-19.56.43-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-19.56.44-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-03-at-19.56.43-1024x768.jpeg)