పలు కుటుంబాలను పరామర్శించిన మేడ
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని, పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, జనసేన పార్టీ నాయకులు దేవన కృష్ణ, కోరుకొండ మండలం జనసేన గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, ముక్తేశ్వరరావు, చదువు నాగేంద్ర, పోకల అంజి బాబు, గణశాల సురేష్, నేర్ల రాంప్రసాద్, కసిరెడ్డి సతీష్ కుమార్, కొకలా ఆంజనేయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/k-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-05-at-9.03.35-PM-1024x576.jpeg)