జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్త ప్రసాద్
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామం మన జనసైనికుడు మాచినేడి సతీష్ తల్లి మాచినేడి లక్ష్మీ స్వర్గస్తులైన కారణంగా పెద్దకర్మకు హాజరైన రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర రాజానగరం మండలం కార్యవర్గం గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-25-at-8.21.01-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-25-at-8.21.03-PM.jpeg)