పబ్బు భీమరాజుని పరామర్శించిన మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామం జనసేన పార్టీ నాయకులు మరియు రాజానగరం మండల కమిటీ సభ్యులు పబ్బు భీమరాజు గత కొన్నిరోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో గాయాలు పాలయిన విషయం వెంకన్నదొర ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడంజరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నగవరపు భాను శంకర్, కొబ్బరికాయల వీరబాబు, మెంబెర్ శ్రీను, పబ్బు దుర్గా, శ్రీను, సంగుల సుబ్బు, సుబ్బయ్య, పుల్ల వెంకన్న, నీలం వాసు, పడాల శ్రీను, పడాల వెంకన్నబాబు, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.