స్వర్గీయ కామేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించిన మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మునగాల గ్రామనికి చెందిన కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను తండ్రి మండపాక కామేశ్వరరావు ఇటీవలే స్వర్గస్తులయ్యారు. ఆదివారం జరిగిన వారి పెదకార్యం కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో జనసేన పార్టీ సీనియర్ లీడర్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొని స్వర్గీయ మండపాక కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలని వేసి, వారి పవిత్ర ఆత్మకు శాంతికురాలని ప్రార్ధించారు.