శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న మేడ

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో చల్లని తల్లి శ్రీ శ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ జాతర ప్రత్యేకత అయిన అమ్మవారి బోనాల్లో ఆడపడుచులకు గురుదత్ ప్రసాద్ నమస్కరించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి శ్రీరామచంద్రమూర్తి, అడపా అత్తిలి రాజా, తన్నీరు తాతాజీ, అంజి బాబు, జాజుల కృష్ణ, కోల జాన్ ప్రసాద్, మద్దాల గంగాధర్ దొడ్డ అప్పలరాజు, గొల్ల కోటి కృష్ణ, అతికిం శెట్టి శ్రీను, బాలాజీ, యవ్వకుల భగవాన్, యవ్వకుల శ్రీను, కర్రీ శ్రీను గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.