వెంటపాటి రామకృష్ణ కు క్రియాశీలక సభ్యత్వ కిట్ ను అందించిన మేడ
రాజానగరం నియోజకవర్గం: 2023-2024 సంవత్సరానికి గానూ క్రియశీలక సభ్యత్వం తీసుకున్న జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ, జనసేన అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐ.టీ- కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ కు మొదటి క్రియాశీలక సభ్యత్వ కిట్ ను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్య రాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అందజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-04-at-9.12.23-PM-768x1024.jpeg)