జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో సమావేశం

కైకలూరు, 12వ ఆవిర్భావ దినోత్సవానికి హాజరవ్వాలని కైకలూరులో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు జయమంగళ వెంకటరమణ (ఎక్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ), ముదినేపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఏ.ఎన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వడ్లాని ఆంజనేయులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment