38వ డివిజన్లో నూతనంగా ఏర్పడబోయే కమిటీ కొరకు సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-12.30.59-AM.jpeg)
విజయవాడ నగర రధసారధి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ ఆదేశానుసారం ఆదివారం 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడబోయే కమిటీ కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 38వ డివిజన్ జనసేన నాయకులు అందరూ పాల్గొని వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-12.30.59-AM-1.jpeg)