38వ డివిజన్లో నూతనంగా ఏర్పడబోయే కమిటీ కొరకు సమావేశం

విజయవాడ నగర రధసారధి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ ఆదేశానుసారం ఆదివారం 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడబోయే కమిటీ కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 38వ డివిజన్ జనసేన నాయకులు అందరూ పాల్గొని వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.