రుద్రంపేట పంచాయితీలో ముఖ్య నాయకులు సమావేశం

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయితీలో జనసేన – టిడిపి – బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం. జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో ఎలా గెలిపించాలో.. ప్రచారంలో ఎటువంటి మెలకువలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలో.. ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు సూచనలు సలహాలు తెలియజేసిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాంరెడ్డి.