గ్రామ పంచాయతీ ప్రతినిధుల సమావేశం

జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని పిలుపునిస్తూ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ప్రతినిధుల సమావేశం ఘనంగా జరిగింది. నియోజకవర్గం మరియు మండల స్థాయిలో పార్టీని మరింత మద్దతుగా నిలిపే దిశగా సమిష్టిగా పనిచేయాలంటూ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బి. రాజశేఖర్, ప్రధాన కార్యదర్శులు ఉదయ్ కుమార్, డి. వెంకటేశ్వర్లు, మోహన్ బాబు, అజిత్, శ్రీరాములు, యువరాజు స్వేరో, అనిల్ కుమార్, జీవన్ లాలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Share this content:

Post Comment