ఉప్పలంక జనసైనికులతో పంతం నానాజీ భేటీ
జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీని కాకినాడ గొడరిగుంటలో గల అయన స్వగృహంలో కలిసిన కరప మండలం, ఉప్పలంక గ్రామానికి చెందిన జనసైనికులు. ఈ సందర్బంగా జనసైనికులకు గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేలా దిశా నిర్దేశం చేసారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-9.13.24-PM-1024x768.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-9.13.24-PM-1-1024x1024.jpeg)