గుల్లవానిపేట గ్రామంలో జనసేన కార్యకర్తలతో సమావేశం

నరసన్నపేట, పల్లె పల్లెకు జనసేనపార్టీ సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా మంగళవారం పొలకి మండలం గుల్లవానిపేట గ్రామంలో కార్యకర్తలతో నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.