గుల్లవానిపేట గ్రామంలో జనసేన కార్యకర్తలతో సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-25-at-5.51.28-PM-1024x766.jpeg)
నరసన్నపేట, పల్లె పల్లెకు జనసేనపార్టీ సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా మంగళవారం పొలకి మండలం గుల్లవానిపేట గ్రామంలో కార్యకర్తలతో నరసన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.