హోప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్

కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం కలిడిందిలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితియ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంప్ లో పాల్గొన్న జనసేన కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, నున్న సుబ్రమణ్యం, కేసిరెడ్డి రాజేష్, ఆళ్ల శివ, ఎర్రబోలు వీరస్వామి మరికొంతమంది పాల్గొని పార్టీలకి అతీతంగా చేస్తున్న ఈ రక్తదాన శిబిరం గురించి హోప్ టీం కి ధన్యవాదములు తెలియచేసి వారిని అభినందించారు.