అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం

రాజముండ్రి సిటీ: జనవరి 10న అనుశ్రీ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శోమవారం మెగా రక్తదాన శిబిరంను స్థానిక సాయి కృష్ణ థియేటర్లో సిటీ కార్యదర్శి విన్నావాసు సంయుక్త కార్యదర్శి చక్రపాణి ఠాగూర్ మరియు రాంబాబు మరియు విన్నవాసం మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, అభిమానులు, భారీ ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ గెడ్డం నాగరాజు ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిలు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శి అల్లాటిరాజు సురేష్ నాయుడు, గుణ్ణం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శి ఠాగూర్, జనసేన నాయకులు సంజీవ్, బయ్యపునీడి సూర్య, బబ్బు, మంచాల సునీల్, రవి, కళ్యాణ్, చంద్ర, చింతా మణికంఠ, కుంది రాము, విక్టరీ వాసు, ఖాన్, లావరాజు దుర్గ, ప్రవీణ్, రాధాకృష్ణ, సింహాద్రి, సామెల్, శివ, ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.