గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆంధ్ర-ఒడిశా గంజాం జిల్లా రాంచరణ్ అభిమానుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదగా ఉద్దానం బ్లడ్ బ్యాంకు సహాయంతో మెగా రక్తదాన శిబిరంలో 46 మంది రామచరణ్ అభిమానులు, యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గానేజన్ గౌరీశంకర్, పూర్ణ రెడ్డి, ఢిల్లేష్, మణికంఠ, సాగర్, గారు, వాడంబార్, పాల్గొన్నారు.
Share this content:
Post Comment