బొలిశెట్టి ఆధ్వర్యంలో మెగా టోర్నమెంట్ లీగ్
తాడేపల్లిగూడెం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు రాజేష్ నిర్వహించిన టెన్నిస్ బాల్ మెగా టోర్నమెంట్ లీగ్ ఆదివారం జరిగిన ఫైనల్ లో బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మొదటి బహుమతి 30,000 రెండవ బహుమతి 20,000 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 6,000 మరియు ట్రోఫీలను విజేతలకు బొలిశెట్టి శ్రీనివాస్ మరియు రాజేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-03-at-18.37.23-1024x771.jpeg)