కూరెళ్ళ శ్రీనివాస్ రెడ్డిని సన్మానిచిన పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ సభ్యులు
జనగామ జిల్లా, పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్యక్షుడు జోగు భాస్కర్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నికైన కూరెళ్ళ శ్రీనివాస్ రెడ్డి న్యాయవాదిని సన్మానించిన సంఘ సభ్యులు నడిగోటి అజయ్, టాకూర్ రంజిత్, సుంకరి దిలీప్, యాసోజు సుమంత్ సాయి, నరేంద్ర పవన్, నాని, జోగు ఉదయ్, మను తదితరులు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా న్యాయవాదుల సమస్యలపై పోరాడుతూ, పేద ప్రజలకు న్యాయం అందేలా చేయాలని కోరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-03-at-21.27.43-1024x576.jpeg)