జనసేనలో చేరిన పిఠాపురం పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు

పిఠాపురం టౌన్ చెందిన స్వర్ణకార సంఘం సభ్యులు 100 మంది మందరపు సంతోష్, వెన్నపు చక్రధర్ రావు, పెంకే జగదీష్ కారపరెడ్డి మణికంఠ, ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడమైనది. వీరందరికీ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నియోజవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో నెగ్గించి అసెంబ్లీకి పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయిన్ అయిన నాయకులు మారోజు శ్రీనివాస్, చేబ్రోలు రాంబాబు, కొండంపూడి శరభ లింగం, తాళబత్తుల బాంజు, వీరమల్ల శ్రీనివాస్ కొమ్మోజు గుణశేఖర్, కొండపల్లి సతీష్, గోర్స శ్రీనివాస్, అలుగోలు వీరబాబు, అలుగోలు సతీష్, జొన్నకోటి వాసు, గానుగుల ఆచారి, వరద భాస్కర్, మందరపు చిన్న, కొండంపూడి చిన్న, చిప్పాడ కళ్యాణ్, వీరమల్ల చిన్న, షేక్ షాను, చలపాక ప్రసాద, పొన్నాడ జగదీష్, కోసూరు బాబ్జి నాయకుల తదితరులు పాల్గొన్నారు.