నిడదవోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న 27మంది బాధితులకు రూ.29,50,630.00 లను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ అందజేయడం జరిగింది.
Share this content:
Post Comment