ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, గణపతి సెంటర్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జామియా మసీద్ (పెద్ద మసీద్) లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment