ఘనంగా మంత్రి నాదెండ్ల పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మరియు వినియోగ దారుల వ్యవహారాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్రా జోన్ కన్వీనర్ కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో మరియు మైత్రి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

Share this content:

Post Comment