బురమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం మండలం, తోకాడ గ్రామానికి చెందిన నల్లమిల్లి మణికంఠ (ధోని) తల్లి నల్లమిల్లి బురమ్మ ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలుసుకుని, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి దుఃఖంలో తోడుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment