శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మరియు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణతో నరసాపురం మెగా అభిమానులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

Share this content:

Post Comment