నూతన మొబైల్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండల కేంద్రములో సింహాద్రి మొబైల్ లిమిటెడ్ వారి ఆహ్వానం మేరకు మొబైల్ షాప్ ఓపెనింగ్ కి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment