ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రచారంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరియు ఎమ్మెల్సీ అబ్జర్వర్ విజయ్, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీను, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రవి, మండల జనసేన ప్రెసిడెంట్ పసుపులేటి రాము, టిడిపి ప్రెసిడెంట్ సాయి, పోలవరం పరిశీలకులు వెంకట నారాయణ, సీనియర్ నాయకులు కూర వెంకటేశ్వరావు, రాజు, ఎంపీటీసీ శ్రీను, మాజీ ఎంపిటిసి చిర్రి వెంకటేశ్వరరావు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment