శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఏలూరు జిల్లా, బుట్టాయిగూడెం మండలం, కామవరం గ్రామ మన్యం పరిధిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు, మరియు ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సీనియర్ నాయకులు కృష్ణ, ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ బుచ్చి రాజు, ఆలయ కమిటీ మరియు స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు భక్తులు భారీగా పాల్గొని మ్రొక్కులు చెల్లించారు.

Share this content:

Post Comment