శ్రీశ్రీశ్రీ జగదంబ తల్లి జాతర సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి లక్ష విరాళం

ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం శ్రీశ్రీశ్రీ జగదంబ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రూ 1,00,000/- (లక్ష రూపాయలు) విరాళంగా ఇవ్వడం జరిగింది.

Share this content:

Post Comment