సీసీ రోడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు, మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ ను శాసనసభ్యులు దేవ వరప్రసాద్ శనివారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment