తరిట్ల కోటేశ్వరరావుకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరం మండలం ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద అయినవిల్లి మండలం, చింతలంక గ్రామానికి చెందిన తరిట్ల కోటేశ్వరరావుకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసి రూపంలో ఆరు లక్షల రూపాయలు వైద్య ఖర్చులు నిమిత్తం పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment