శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయకర్

తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మరియు పార్టీ నాయకులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

Share this content:

Post Comment