గవర్నర్ కు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ఆహ్వాన పత్రిక

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న తన కుమార్తె వివాహనికి  మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన గోరెటి వెంకన్న గవర్నర్కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం ఆహ్వాన పత్రిక ఇచ్చి తన కుమార్తె వివాహనికి గవర్నర్ ను ఆహ్వానించారు.