కాకినాడ: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో ఎస్ కే కే ఎం డిగ్రీ కాలేజ్ మరియు లూధరన్ హైస్కూల్ లో కాకినాడ లోక్ సభ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్(టీ టైం ఉదయ్) స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చైర్మన్ తుమ్మల బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Share this content:
Post Comment