అయ్యప్పస్వామి సన్నిదానం కోసం మోటర్ పైపులు
బొడ్లపాడు అయ్యప్పస్వామి సన్నిదానం కోసం కొంచ గ్రామానికి చెందినటువంటి బోనంగి రమణమ్మ కుమారుడు అచ్చుత్ నాయుడు శ్రీను గురుస్వామి చేతులు మీదగా జనసేన నాయకులు వజ్రగడ జానికి మోటర్ పైపులు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-8.06.32-PM-1.jpeg)
బొడ్లపాడు అయ్యప్పస్వామి సన్నిదానం కోసం కొంచ గ్రామానికి చెందినటువంటి బోనంగి రమణమ్మ కుమారుడు అచ్చుత్ నాయుడు శ్రీను గురుస్వామి చేతులు మీదగా జనసేన నాయకులు వజ్రగడ జానికి మోటర్ పైపులు అందజేయడం జరిగింది.