జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంపీపీ సత్యవాణి
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలంలో బట్టెలంక హై స్కూల్ నందు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తునారు. ఈ కార్యక్రమనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ సత్యవాణి రాము జాతీయ జెండాను ఎగరేసి క్రీడా పోటీలు ప్రారంభించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/a-1024x576.jpg)