శ్రీశ్రీశ్రీ శివకేశవ ఆలయంలో ఎంపీ ఉదయ్ ప్రత్యేక పూజలు

జగ్గంపేట మండలం, ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ శివకేశవ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కుడా చైర్మన్ తుమ్మల బాబు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment