యేసేబు కుటుంబానికి ఎంపీ ఉదయ్ పరామర్శ

కాకినాడ నగరం దుమ్ములపేటకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మోసా యేసేబు తండ్రి మోసా అప్పారావు ఇటీవల మరణించిన నేపథ్యంలో, గురువారం ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యేసేబు కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమం ఎంపీ క్యాంపు కార్యాలయం, కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

Share this content:

Post Comment