దొర్ల అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామంలో దొర్ల అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.