కవల శ్రీరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి
రాజానగరం మండలం, ముక్కినాడ గ్రామానికి చెందిన జనసేన యువనాయకులు కవల శ్రీరామ్ చిన్నమ్మ కవల చక్రం నిన్న పరమపదించగా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కవల శ్రీరామ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆమెకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు , నాతిపాం దొరబాబు, తోట అనిల్ వాసు, పుణ్యక్షేత్రం జనసైనికులు, జనసేన ముక్కినాడ జనశ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-4.52.52-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-19-at-4.52.53-PM-1.jpeg)