పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి బుధవారం పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో సోడాసాని అబ్బులు మాతృమూర్తి అకాల మరణం చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం అరుబోలు చిన్నసూరిబాబు తండ్రి అకాల మరణం చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం సూరవరపు ముసలయ్య గారు అకాల మరణం చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. అనంతరంగోసాల కృపారావు భార్య సారదమ్మ అకాల మరణం చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.