పెండ్యాల దాసరయ్యను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, బొబ్బిలంక గ్రామానికి చెందిన పెండ్యాల దాసరయ్య అనారోగ్య కారణం చేత కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారని తెలుసుకొని వారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి గౌరవప్రదంగా కలిసిన నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో నాయకులు తూముల సత్తిబాబు, దేవన దుర్గాప్రసాద్, దొడ్డి అప్పలరాజు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.